భారత స్టార్ షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో వరుసగా రెండోసారి పతకం సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్లో భారత్కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం...
టోక్యో ఒలింపిక్స్ కు క్రీడాకారులు సిద్దమవుతున్నారు.జపాన్ రాజధానిలో జరిగే ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి కూడా క్రీడాకారులు సిద్దం అయ్యారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...