ఇప్పటికే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్, రోజువారీ సరుకులు, నూనె ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి....
ముడి చమురు ధరలు పెరగడం ఆలస్యం చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ...
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే...