ఝార్ఖండ్లోని గఢ్వా జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. క్షుద్రపూజల పేరుతో సొంత సోదరినే హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘాతుకానికి పాల్పడ్డ మహిళ, ఆమె భర్త సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు...
దేశంలో మోసాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. మోసగాళ్ల మాయలో పడి ఇప్పటికే లక్షల్లో నష్టపోయిన సామాన్య ప్రజలు అధికంగా ఉన్నారు. తాజాగా మరో కొత్త రకం మోసంతో చిరు పులవ్యాపారుల పొట్ట కొట్టడానికి...
రోజురోజుకు కేటుగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొందరు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతుండగా మరికొందరు ఇతర మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వీరి మోసాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఏపీలో...
ఏపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. దొంగతనం పేరుతో ఓ మహిళను పోలీసులు చిత్ర హింసలు చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని లక్ష్మి నగర్...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...