Tag:పోలీసులు

రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో దొంగల హల్ చల్

ఏపీలో దొంగలు హల్ చల్ చేశారు. తిరుపతిలోని రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో దొంగలు 52 గ్రాముల బంగారం, లక్షకు పైగా వెండి సామాగ్రి అపహరించారు. దీనితో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి...

భర్త కుట్టిన బ్లౌజ్ నచ్చలేదని భార్య ఆత్మహత్య

చిన్న చిన్న విషయాలకు తీవ్రమైన నిర్ణయాలను తీసుకుంటూ క్షణికావేశంలో తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. క్షణం పాటి ఆ ఆవేశం నిండు ప్రాణాన్ని బలితీసుకుంటుంది. దీనితో వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చి...

ముగ్గురు హీరోల‌ను మోసం చేసిన శిల్ప అరెస్ట్

హైద‌రాబాద్ కు చెందిన వ్యాపారవేత్త శిల్పను పోలీసులు అరెస్ట్ చేశారు. శిల్ప సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సర్ ల దగ్గర్నుంచి డబ్బులు తీసుకొని మోసాల‌కు పాల్ప‌డుతోంది. ముగ్గురు టాలీవుడ్ హీరోలను మోసం శిల్ప...

వివాహితతో ఎస్సై రాసలీలలు..భర్త సడెన్ ఎంట్రీ..చివరకు

అతనో బాధ్యత గల ఎస్సై. ఇతరులు తప్పు చేస్తే చెప్పేది పోయి తానే తప్పు దారి పట్టాడు. ఏకంగా ఓ వివాహితతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. కానీ ఎస్సై ఆటలు ఎన్నో రోజులు...

పోలీస్ స్టేషన్ కు పెన్సిల్ పంచాయితీ (వీడియో)

న్యాయం కోసం రెండో తరగతి విద్యార్థి ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు. ఇంతకీ ఆ పిల్లాడికి జరిగిన అన్యాయం ఏంటి? ఆ విద్యార్థికి స్టేషన్ కు వెళ్లేంత అన్యాయం ఏం జరిగింది? అసలు...

దారుణం..కన్న తండ్రే కామాంధుడిలా మారి..

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే..కూతురు పాలిట కామాంధుడిలా మారాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని కూడా చేశాడు. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లాలోని...

వీడిన పంజాగుట్ట బాలిక మృతి కేసు మిస్టరీ

పంజాగుట్టలో ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు చేధించారు. బాలిక హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. మహిళతో పాటు మరో వ్యక్తిని బెంగళూరులో అరెస్ట్‌ చేసిన పోలీసులు..హత్యకు వివాహేతర సంబంధమే కారణమని...

రైలులో యువతిపై సామూహిక అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి

మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులోకి ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. రైల్లో ప్ర‌యాణిస్తున్న 20 ఏళ్ల యువతిపై దోపిడీ దొంగ‌లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న ల‌క్నో–...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...