విద్యార్థుల కోసం ఇండియన్ పోస్టల్ బంపరాఫర్ను ప్రకటించింది. దీన్ దయాళ్ పథకంలో భాగంగా ‘స్పార్ష్ యోజన’ పేరుతో విద్యార్థులకు స్కాలర్ షిప్స్ను అందిస్తోంది. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి చదువుకుంటున్న చిన్నారులు...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరస్ ల కల్లోలం ఇప్పుడు టెన్షన్ పెట్టిస్తుంది. ఓ వైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్లు, ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు మంకీపాక్స్. ఇవన్నీ ప్రజలకు కంటి మీద కునుకు...
తెలంగాణను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు నుండు కుండలా మారాయి. రాబోయే 3 రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. ఈ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...