భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి....
భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి....
తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి....
తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్. ఇవ్వాళ, రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఇప్పటికే గత...
దేశంలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక కరోనా పీడ విరగడ అయింది అనుకున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతుండడం...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడనలో జరిగే ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ నాలుగో విడత కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్దిదారుల ఖాతాలో సీఎం...
ఇప్పటికే కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాల వల్ల కలిగిన నష్టాల నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. తెలంగాణలో...
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా...
ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్ తగిలింది. ఆయన సొంత అల్లుడే రాంబాబును ఛీత్కరించుకుంటూ మాట్లాడిన వీడియో సంచలనం రేపుతోంది....
ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి(DGP Rajendranath Reddy)పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే...