తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు దఫాలుగా ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారు. కాగా ఇప్పుడు మరోసారి నాలుగో విడత యాత్రకు బండి సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...