తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కార్మికుల సమస్యలు- కనీసవేతనాలు- తదితర సమస్యల పరిష్కారం కోరుకుంటూ..రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి లేఖ రాసారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పొషిస్తున్న...
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అభ్యర్థుల ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను...
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే...
తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి వరుస శుభవార్తలు చెప్పి భక్తులను ఎంతో ఆనదింప పరుస్తుంది. చెప్పింది. కరోనా పరిస్థితులు పూర్తి సద్దుమణగడంతో.. మళ్లీ పాత రోజులు వస్తున్నాయి. భక్తులకు అన్ని అవకాశాలు...
స్కూళ్లల్లో పిల్లలకు భగవద్గీత మంచి అవగాహన రావడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు పాఠశాలల్లో ప్రత్యేక సబ్జెక్ట్ గా భగద్గీతను ఏర్పరచుకున్నారు. 2022-23 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో ప్రత్యేక...
ఆదిలాబాద్లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆరోపించారు....
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు(Gaddam Prasad Kumar) మాజీ మంత్రి హరీశ్రావు(Harish Rao) లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు...