గత రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర...
ప్రధాని మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్పై అత్యవరసరంగా సమావేశం కానున్నారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో ఉన్నతాధికారులతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇప్పటికే సౌతాఫ్రికా...
తెలంగాణలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఈనెల 18న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నాను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహాధర్నా...
పార్లమెంట్లో కొత్త సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాతే ఆందోళనలు విరమిస్తామని, అప్పటి వరకు రైతుల నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్. పంటలకు కనీస...
ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ ఆలయంతో పాటు గంగోత్రి , యమునోత్రి పుణ్యక్షేత్రాలను సైతం మూసివేసినట్లు అధికారులు తెలిపారు. శీతాకాలం ప్రారంభం కావడంతో పూజా కార్యక్రమాలు, భక్తుల సందర్శనను...
ఉత్తరాఖండ్లో కురుస్తున్న వర్షాల వల్ల ఇప్పటి వరకు 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వరుసగా మూడవ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని...
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీ రాజకీయాల పైన కేసీఆర్ కన్ను వేసినట్లు తెలుస్తుంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...