పదో తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి కూడా బోర్డ్ ఎగ్జామ్స్ లో ఆరు పేపర్లే ఉంటాయని తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...