నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో 192 ఎకరాలకు పైగా పేదల అసైన్డ్ భూమిని ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్కు పేరుతో తీసుకుంటుంది. నాటి ప్రభుత్వం పేదలకు సాగు చేసుకునేందుకు భూమిని కేటాయించి...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...