తెలంగాణలో ఇంజినీరింగ్ ఫీజులు భారీగా పెరిగిపోయాయి. కొన్ని కాలేజీల్లో లక్షన్నర..36 కాలేజీల్లో లక్ష రూపాయలు దాటాయి వార్షిక ఫీజులు. సీబీఐటీలో రూ.1.73లక్షల వార్షిక ఫీజు ఉండగా.. వాసవి, వర్దమాన్, సీవీఆర్, బీవీఆర్ఐటీ మహిళ...
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రైవేటులో వైద్య విద్య భారం మరింత పెరగనుంది. రాష్ట్రంలో మొత్తం 23 వైద్య కళాశాలలు ఉండగా ఏడింటిలో ఎంబిబిఎస్, బీడీఎస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...