తెలంగాణాలో బీజేపీ దూకుడు పెంచింది. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తూ కీలక నియామకాన్ని ప్రకటించింది.
బీజేపీ తెలంగాణ ఇంచార్జీగా...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) ఆ రాష్ట్ర ప్రజలను వెంటనే పిల్లలను కనాలని విజ్ఞప్తి చేసారు. త్వరలో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది....
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో అనుభవం లేని మంత్రులు...