ఎండాకాలం రానే వచ్చింది. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. అయితే ప్రజలను వేసవికాలంలో వేధించే ప్రధాన సమస్య చెమటకాయలు ఒకటి. చర్మంపై చిన్న చిన్న మొటిమలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...