గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రవాదులు భారీ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోది సహా ఇతర ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ఉగ్రవాదుల కుట్రకు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...