బాసర IIIT లో ఫుడ్ పాయిజన్ అయి 600 పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనితో వారిని హుటాహుటీన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్...
ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి(NDA Alliance) కృష్ణ-గుంటూరు గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం శాసనమండలి స్థానాన్ని గెలుచుకుంది. మంగళవారం కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు...