ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఎందుకంటే ‘ఆరోగ్యమే మహాభాగ్యం’. అనారోగ్యం ధరిచేరితే ఇక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ..ఉన్న ఆస్తుపాస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం వానాకాలం సీజన్. ఈ కాలమే...
ఇప్పడిప్పుడే కరోనా కాస్త నెమ్మదించింది అనుకుంటే..తెలంగాణను విషజ్వరాలు పట్టిపీడిస్తున్నాయి.. కరోనా కాస్త నెమ్మదించగా ఒకవైపు డెంగీ, మలేరియా..ఇంకోవైపు సాధారణ వైరల్ జ్వరాల వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. గత 6 వారాల్లోనే ఆరోగ్యశాఖ 1.62...
వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలతో వ్యాధులు మన దరి చేరకుండా చెక్ పెట్టొచ్చు. చాలా మంది వానాకాలంలో జలుబు, దగ్గు, డెంగ్యూ,...
వర్షాకాలం వచ్చిందంటే మనకు అనేక రకాల జబ్బులు వస్తాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, జలుబుతో కూడిన దగ్గు, జ్వరం, డయేరియా ఇలా చాలా వ్యాధులు వస్తాయి. అందుకే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే...
ఓ వైపు కరోనా మహమ్మారి కోరలు చాచుతోంది. మరో పక్క జికా వైరస్ కూడా ఇప్పుడు అందరిని టెన్షన్ పెట్టిస్తోంది. ఇలా వరుసగా వైరస్ల దాడితో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. తాజాగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...