మల్కాజిగిరి లో ఈనెల 18న గుడికి వెళ్లి అదృశ్యమైన ఉమాదేవి అనే మహిళకు ఎవరు హత్య చేశారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వినాయక గుడికి వెళ్ళి ఇంకా తిరిగిరాకపోవడంతో అతని భర్త ఆందోళనకు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...