మధ్యప్రదేశ్లో ఛతార్ పూర్ జిల్లాలోని మహాజ్వాల గ్రామంలో దారుణం జరిగింది.
కరెంట్ షాక్ తగిలి ఒకే కుటుంబంలో ఆరుగురు మరణించారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లి అందరూ మృత్యువాతపడ్డారు. ఒకరికి కరెంట్ షాక్ కొట్టింది. వారిని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...