కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్ లో సుదీర్ఘ కాలంగా అటెండర్ గా పనిచేస్తున్న మహ్మద్ షబ్బీర్ కరోనాతో బుధవారం మరణించారు. గత ఐదు రోజులుగా టిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...