నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రెన్యువబుల్ ఎనర్జీ (ఆర్ఈ) విభాగంలో..ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది....
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...