Tag:మృతి

ప్రాణాల తీసిన విహార యాత్ర..గోదావరి నదిలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

పరీక్షలలో మంచి మార్కులు రావాలనే ఉద్దేశ్యంతో మహారాష్ట్రలోని అకోలా పట్టణానికి చెందిన 17మంది విద్యార్థుల బృందం దైవదర్శనం కోసం విహార యాత్రకు వచ్చారు. ఈ క్రమంలో విద్యార్థులు స్నానం చేయడానికి గోదావరి నదిలోకి...

Flash: షాకింగ్..చిన్నవయసులోనే ఆట డ్యాన్స్ షో విన్నర్ అనుమానాస్పద మృతి

ప్రస్తుతం వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీలో కంటతడి కూడా ఆరనివ్వడం లేదు. ఇప్పటికే ఎంతో మంది  ప్రముఖ నటులు, దర్శకులు మరణించి ఎనలేని బాధను మిగిల్చారు. తాజాగా ఆట డాన్స్ రియాలిటీ షో...

ఫ్లాష్: ఏపీలో విషాదం..పిడుగులు పడి నలుగురు మృతి

ఏపీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ జిల్లాల్లో అకాల వర్షాలు, మెరుపులు, ఉరుముల కారణంగా ప్రజలు భయబ్రాంతులవుతున్నారు. అందరు భయపడిన విధంగానే పిడుకు కాటుకు నలుగురు ఒక్కేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద...

పాములు పట్టే వ్యక్తి పాముకాటుతోనే మృతి..

అతను పాములు పట్టడంలో మహామేధావి. అతను ఎన్నో పాములను పట్టి  ప్రజలను కాపాడేందుకు వాటిని దూరంగా అడవిలో వదిలేసేవాడు. కానీ ఆ వ్యక్తే పాము కాటుతో మరణించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం...

ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ మృతి..రేవంత్ రెడ్డి సంతాపం

ఆంధ్రజ్యోతి సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ రామకృష్ణ మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఇటీవల కాలంలో పాత్రికేయులు గుండె సంబంధ సమస్యలతో మృతి...

ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్..తగ్గిన కరోనా కేసులు..జిల్లాల వారిగా కేసుల వివరాలివే

ఏపీలో కరోనా విజృంభణ భారీగా తగ్గింది. దీనితో ప్రజలకు ఊరట లభించింది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 22,267 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 615 పాజిటివ్ కేసులు వెలుగు...

తెలంగాణ కరోనా అప్డేట్..తాజా కేసులు ఎన్నంటే?

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొంతమేర తగ్గింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2861 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల ముగ్గురు మృతి...

క‌దులుతున్న రైలు కింద ప‌డి జూనియర్ ఆర్టిస్ట్ మృతి..కుటుంబీకుల ఆందోళన

క‌దులుతున్న రైలు కింద ప‌డి జూనియ‌ర్ ఆర్టిస్టు జ్యోతి రెడ్డి మృతి చెందింది. ఆంధ్ర ప్ర‌దేశ్ లోని క‌డ‌ప జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి హైద‌రాబాద్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో ఉద్యోగం...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...