బాలకృష్ణ ప్రస్తుతం అఖండ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చేసింది....
దర్శకుడు మారుతికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునే సినిమాలు చేస్తారు. తర్వాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేశారు. ఇక ఫ్యామిలీ చిత్రాలు చేయడంలో కూడా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...