బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ కార్యాలయాల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ రంగంలో దూకుపోతుంది. ముఖ్యంగా ఐటీ శాఖా మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణకు అంతర్జాతీయ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంతర్జాతీయ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...