రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జనసైనికులనుద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ రాష్ట్ర ప్రజలకు తాను రుణపడి ఉన్నానన్న పవన్..వారి పోరాట స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు పిలిచేవరకు...
తెలంగాణ: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలోని శంకర్పల్లిలో సినీ హీరో, ఐకాన్స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అల్లు అర్జున్ ఇటీవల కొనుగోలు చేశారు. కాగా,...
భూమి మాది మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం అంటే కుదరదు. ప్రభుత్వం కొన్ని రూల్స్ పెట్టింది. చెట్లు నాటాలన్నా..నరకాలన్నా..పర్మిషన్లు తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...