రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫామ్హౌస్ పేకాట కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడు సుమన్ను రెండు రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అప్పగించింది. గుత్తా సుమన్ను నార్సింగి పోలీసులు నేడు, రేపు ప్రశ్నించనున్నారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...