ఏపీ రాజధాని అమరావతి నుంచి సచివాలయాన్ని తరలించేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డేట్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... అభివృద్ది వికేంద్రీకరణ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని...
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్(SLBC) ప్రమాద ఘటనలో ఎనిమిది మంది చిక్కుక్కున్నారు. శనివారం ఉదయం నుంచి వారు ప్రాణాలతో పోరాడుతున్నారు. లోపల బురద, నీరు నిండిపోయి...