ఏపీ: రైల్లో ప్రయాణిస్తూ చిన్న పిల్లలను దొంగిలించి అమ్ముకుంటున్న దొంగను అరెస్టు చేశామని రాజమండ్రి రైల్వే పోలీస్ స్టేషన్ డిఎస్పి బివిఎస్. నాగేశ్వరరావు తెలిపారు. ఈనెల 29న విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో...
రాజమండ్రిలో తోట కన్నారావు, వెంకట రమణ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఆ దంపతులు కొవ్వూరు మండలం పంగిడిలో కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడర్స్ పేరు మీద నకిలీ పత్రాలతో కెనరా బ్యాంకులో...
నటుడిగా నేను జన్మించింది రాజమండ్రిలోనే అని, రాజమండ్రితో నాకు విడదీయరాని బంధం ఉందని కేంద్ర మంత్రి, ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలు సందర్భంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...