ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ స్కీమ్స్ లో కనుక డబ్బులు పెడితే మంచిగా లాభాలను పొందొచ్చు. అయితే ఆకర్షణీయ రాబడి పొందాలని భావిస్తే మాత్రం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...