కోకాపేట భూమల అమ్మకం తెలంగాణలో అగ్గి రాజేసింది. ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు కోకాపేట లో అమ్మకం చేపట్టిన భూముల విజిట్ ప్రకటించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఏకంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డినే...
పెట్రోల్,డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేడు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పెట్టిన బారీకేడ్లను తోసేసి అంబేద్కర్...
తెలంగాణ సర్కార్ వాహనాల నెంబర్ ప్లేట్స్(Number Plates) విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవాణా శాఖ రాష్ట్రంలో ఏప్రిల్ 1, 2019 కి ముందు...