Tag:రైతులకు

పీఎం కిసాన్ రైతులకు అలర్ట్..తప్పనిసరి ఇలా చేయండి!

రైతుల కోసం కేంద్రం ఎన్నో రకాల పథకాలను తీసుకొచ్చింది. వాటిలో ప్రత్యేకంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు మేలు చేస్తుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్‌కు సంబంధించిన నియమ నిబంధనలు...

గుడ్ న్యూస్: రైతులకు నెలకు రూ.2,016 పెన్షన్?

కొండపోచమ్మ సాగర్ ప్రారంభోత్సవం సందర్బంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తెలంగాణ రైతాంగానికి త్వరలోనే అతి పెద్ద శుభవార్త చెప్పబోతున్న అని ప్రకటించడంతో రాష్ట్రం మొత్తం దాని గురించే చర్చించుకుంటున్నారు....

మిమ్మల్ని కొజ్జాలు అనుకునే ప్రమాదం ఉంది..రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్స్

గత మూడు నెలలుగా తెలంగాణ రైతులు అరిగోస పడుతున్నారని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కల్లాల్లో వరి కుప్పలు, ఇంటి ముందు శవాలుగా ఉంది పరిస్థితి అంటూ...

రైతులకి కొత్త సంవత్సరం కానుక..ఆరోజే ఖాతాల్లోకి డబ్బులు

రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రైతులకు అందించేందుకు మోదీ సర్కార్...

రైతులకు మద్దతుగా కాంగ్రెస్..9 తీర్మానాలకు ఆమోదం

హైదరాబాద్​ ఇందిరా పార్కు ధర్నా చౌక్​ వద్ద కాంగ్రెస్​ చేపడుతున్న వరి దీక్షలో..రైతులకు మద్దతుగా 9 తీర్మానాలను ప్రవేశపెట్టారు. వీటిని పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్...

రైతులకు శుభవార్త..పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్రం పచ్చజెండా

పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధి కింద కేంద్రం రైతుల‌కు మూడు విడతల్లో ఏటా రూ.6 వేలు న‌గ‌దు జమ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే 10 విడత నిధులను రిలీజ్ చేసేందుకు కేంద్రం...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...