భూమికి సమస్య ఉంటే భుక్తికి చిక్కొచ్చినట్లే. ప్రతి పల్లెలో వందల కుటుంబాలు భూహక్కుల చిక్కుల్లో చిక్కుకొని సతమతమవుతున్నాయి. భూమి ఉన్నా, పట్టా లేకనో, 'ధరణి'కి ఎక్కకనో, నిషేధిత జాబితాలో చేరడం వలనో రైతులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...