ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లు చేసి ఈఎంఐగా చెల్లించాలి అనుకునే వారిపైఇప్పుడు మరింత భారం పడబోతోంది. డిసెంబరు 1 నుంచి క్రెడిట్ కార్డు ఈఎంఐలపై రూ.99 (ట్యాక్సులు అదనం) ప్రాసెసింగ్ ఫీజు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...