తెలంగాణాలో రాజకీయం వేడెక్కింది. అటు అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, కమలం పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు పీసీసీ పీఠం ఎక్కిన తరువాత రేవంత్ రెడ్డి మరింత దూకుడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...