ఈ మధ్యకాలంలో మారుతున్న జీవనవిధానంతో నేలమీద కూర్చొని తినే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. కానీ నేలమీద కూర్చొని తినడం వల్ల లాభాలు ఒక్కసారి తెలిస్తే మళ్ళి జీవితంలో కుర్చీల్లో, బెడ్పై, డైనింగ్...
భానుడి విశ్వరూపంతో ప్రజలు ఎండలకు అతలాకుతలం అవుతున్నారు. ఎండల నుండి ఉపశమనం పొందడానికి చాలామంది చల్లటి పానీయాలు, చల్లటి నీళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ వాటి వల్ల చాలా దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది....
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం నేడు (బుధవారం) కొలువుదీరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో 23...