ఏపీ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం కత్తిరిస్తోంది. బయోమెట్రిక్ హాజరు నమోదు కాని రోజులన్నిటికీ జీతాలను నిలిపేస్తోంది. అక్టోబరు నెలలో సచివాలయ ఉద్యోగుల్లో సగం మంది సగం వేతనాలే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...