తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కొనసాగించాలంది. సమ్మక్క జాతరలో కరోనా...
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్ పై ఇవాళ హైకోర్టు విచారణ ముగించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన...
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను న్యాయస్థానం పక్కన పట్టింది. 3 నెలల్లోగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...