ఇంకొన్ని రోజుల్లో గ్రామాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. దాంతో ప్రజలు వాడ వాడల గణేషుడి మండపాలు ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ గణేషుడి విగ్రహం కొనేటప్పుడు కొన్ని విగ్రహాల తొండం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...