భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మార్చిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉందంటే ఎండలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఎండలకు ప్రజలు భరించలేకపోతున్నారు. ఎండ నుండి ఉపశమనం కోసం ఎన్ని...
ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. వేసవి వస్తూ వస్తూనే తనతోపాటు...
ప్రతి సీజన్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా కాలాల్లో లభించే పండ్లకు భలే గిరాకి ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు రకాల రకాల మామిడి పండ్ల రుచి నోరూరుతుంది. పల్లెటూల్లో అయితే...
ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది వేసవిలో నిర్వహించే ఐపీఎల్ 15వ సీజన్ను భారత్లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...