కర్ణాటకలోని కలబురిగి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వచ్చింది. కమలాపురలో వేగంగా వచ్చిన ఓ ప్రయివేటు బస్సు జీపును ఢీకొట్టడంతో బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగి ఏడుగురు...
మార్కెట్ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా తెల్లబంగారం రికార్డు ధర పలికింది. ఈ సీజన్లో పత్తి దిగుబడులు తగ్గడంతో అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పత్తికి అనూహ్యంగా ధరలు పెరుగుతున్నాయి....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...