శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం నుంచి సర్వదర్శనం భక్తులుకు ఆఫ్ లైన్ లో దర్శన టోకేన్లు జారీ చేయనుంది టిటిడి...
జర్మలిస్టులకు మోడీ సర్కార్ శుభవార్త చెప్పింది. తాజాగా అక్రిడిటేషన్ జారీ చేయడం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. వెబ్ సైట్ జర్నలిస్టులకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం...
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా సెప్టెంబర్ 25 నుంచి ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ చేసే విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుండి...
టీటీడీ తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు....
విద్యుత్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న డీఏ చెల్లించాలని జగన్ సర్కార్ నిర్ణయ తీసుకున్నట్లు ప్రకటన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. ఉద్యోగులకు పెండింగ్...
ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఇటీవలే ఇచ్చిన గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగియనుండగా.. మరికొంత సమయం కావాలని నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. ఏ నేపథ్యంలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అయితే తాజాగా రైతులకి అగ్రి గోల్డ్ లోన్ పేరుతో లోన్స్...
నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ల పోస్టుల రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. రైల్వేలోని అనేక వర్క్షాప్లు/యూనిట్లలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 2,422 కాగా అర్హత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...