తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇటు ప్రధాని మోడీ బహిరంగసభతో భాగ్యనగరం కాశాయమయంగా మారింది. ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న మోడీ పర్యటన హైదరాబాద్లో...
ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. 2022 -23 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల షెడ్యూల్ను బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ గురువారం విడుదల చేశారు. మొదటి విడత...
నేడు రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ ఎన్నికలు జూలై నెలలో జరుగుతాయని ఈ మేరకు తెలియజేసారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24వ తేదీన...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 26వ తారీకు అనగా గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్న క్రమంలో అధికారక షెడ్యూల్ రిలీజ్ చేసారు. గురువారం మధ్యాహ్నం 1 .30 కి బేగం పేట్ ఎయిర్పోర్ట్...
రెండు రోజుల పాటు సాగిన ఐపీఎల్ 2022 మెగావేలం విజయవంతంగా ముగిసింది. మొత్తంగా ఈ మెగా వేలంలో 204 ప్లేయర్లు అమ్ముడు పోయారు. ఇక ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...