తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు ఐదుగురు స్నేహితులు చెరువులోకి పడవను తీసుకుని వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరు అందులో పడి మునిగిపోయారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని చెరువులోకి ఐదుగురు స్నేహితులు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...