తెలంగాణ: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 240 కిలోల ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుంచి ముంబయి తరలిస్తుండగా..సంగారెడ్డి జిల్లా కంకోల్ వద్ద...
తెలంగాణ: సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్టు వద్ద విషాదం నెలకొంది. సింగూర్ ప్రాజెక్టు దిగువన సెల్ఫీ ఫొటోస్ దిగుతూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో ఇద్దరు యువకులు పడిపోయారు. అక్కడే వున్న స్థానికులు ఇద్దరిలో...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...