బీజేపీ, టిఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుండి అసమ్మతి నాయకులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధర్రావు టిఆర్ఎస్...
పీసీసీ బాధ్యతల నుంచి తనను అధిష్ఠానం తప్పించడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు ఝలక్ ఇవ్వడం కాదని.. తానే ఆయనకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. పార్టీలో ప్రస్తుత...
కరోనా నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో భారత్ చేపట్టనున్న సుదీర్ఘ పర్యటనకు సంబంధించి మార్పులు చేసింది క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సీఎస్ఏ). ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. మూడు టెస్టులు, మూడు వన్డేలకు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...