ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో పెట్టుకొని.. సబ్స్క్రిప్షన్లను తీసుకొచ్చింది. ఈ మేరకు క్రియేటర్ల నుంచి ప్రత్యేకమైన కంటెంట్ను యాక్సెస్ చేయాలంటే యూజర్లు డబ్బులు చెల్లించాలి.
"కంటెంట్ క్రియేటర్లు వారి ప్రతిభతో...
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని గాదరాడకు చెందిన ఓం శివశక్తి పీఠం వ్యవస్థాపక ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు తమ కుమార్తెకు ఇటీవల వివాహం చేశారు. గత నెలలో యానాంలోని వియ్యంకుడు...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...