దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మానవత్వం చాటుకున్నారు. తన జన్మదిన కానుకగా దుబ్బాక నియోజకవర్గానికి ఆధునిక వసతులతో కూడిన ఫ్రీ అంబులెన్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే...
టీటీడీ తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...