దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మానవత్వం చాటుకున్నారు. తన జన్మదిన కానుకగా దుబ్బాక నియోజకవర్గానికి ఆధునిక వసతులతో కూడిన ఫ్రీ అంబులెన్స్ అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే...
టీటీడీ తిరుమల భక్తులకు శుభవార్త చెప్పింది. శ్రీవారి పాదాలకు శనివారం నుంచి ఆర్టీసీ సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే రెండు, మూడు సార్లు ఆర్టీసీ బస్సును శ్రీవారి పాదాలకు ప్రయోగాత్మకంగా నడిపారు....
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...