జిల్లా కలెక్టర్ ఎంత హుందాగా ఉండాలో మనం చెప్పక్కర్లేదు. కానీ ఆయన చెలరేగిపోయారు. వ్యవసాయశాఖ సమీక్షలో భాగంగా అధికారులపై తెలంగాణలోని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కోపంతో ఊగిపోయారు. నేను చెప్పిందే ఫైనల్.. జీవో...
కాళ్లు మొక్కే కల్చర్ తెలంగాణలో బాగా పెరిగిపోయినట్లు కనబడుతన్నది. గతంలో సిఎం కేసిఆర్ రాష్ట్రపతి హోదాలో తెలంగాణకు వచ్చిన సందర్భంలో దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ కాళ్లు మొక్కారు. గవర్నర్ గా పనిచేసిన...
ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi Assembly) సమావేశాలను నిర్వహించింది. సభ ప్రారంభమైన మొదటిరోజే ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తనయుడు నిశాంత్ కుమార్(Nishant Kumar) తన రాజకీయ అరంగేట్ర అంశం రాష్ట్ర రాజకీయాల్లో...