గత వేసవిలో అర్చకుల జీతాన్ని పెంచిన ఏపీ సర్కార్ మరోసారి వారి జీతాన్ని 25 శాతానికి పెంచుతూ సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. సీఎం నిర్ణయం పట్ల ఆలయాల అర్చకులు హర్షం...
టీడీపీ నాయకుడు నారా లోకేష్ శుక్రవారం నాడు కర్నూలు జంట హత్యల తర్వాత అంత్యక్రియలకు హాజరైయ్యారు. అనంతరం మీడియా ముందు ఏపి సియం జగన్ పై విమర్శలు చేస్తూ మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...