తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన 10 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ వీరితో ప్రమాణం చేయించారు. మొత్తం 42 మంది న్యాయమూర్తులు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...